సిరా న్యూస్, ఖానాపూర్
అమిత్ షా సభకు బయలుదేరిన కార్యకర్తలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బిజెపి నాయకులు హైదరాబాదులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, బయలుదేరారు. ఇందులో సీనియర్ నాయకులు, పొద్దుటూరి గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంకం మహేందర్, ఉపేందర్, మనోజ్, కడెం మండల బిజెపి కార్యకర్తలు ఉన్నారు.