గుడివాడలో ప్రజలను ఆకర్షిస్తున్న ప్రకటన

సిరా న్యూస్,గుడివాడ;
గుడివాడలో ఓ దుకాణం ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రజలను ఆకర్షిస్తోంది. రాజకీయ నేతలు ఇచ్చిన సొమ్ము తీసుకొని ఓటు వేసిన ప్రజలకు తమ వద్ద వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనడానికి రావాలని రాసి ఉంది. ఈ బ్యానర్పై గుడివాడ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
==============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *