సిరా న్యూస్,ఒంగోలు;
రిమాండ్ లో వున్న వ్యక్తి పోలీసులనుంచి తప్పించుకున్నడు. మార్కాపురం వద్ద రైలు నుంచి దిగి పారిపోయాడు. రిమాండ్ ఖైదీ నరేష్ను పోలీసులు విశాఖ నుంచి అనంతపురం తీసుకొస్తున్న సమయంలో పోలీసుల కళ్లుగప్పి పరారైయాడు. నరేష్ గుత్తి మండలం పి.కొత్తపల్లికి చెందిన వాడు. గంజాయి రవాణా కేసులో పట్టుబడ్డాడు. తప్పించుకున్న రిమాండ్ ఖైదీ నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు
====================