సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగా రెడ్డి జిల్లా మీర్పేట్ వినాయక హిల్స్ మహిళా హత్య కేసులో నిందితులకు శిక్ష పడలేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. హత్య జరిగి 24 గంటలు అవుతున్న ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.కేసును తప్పుదోవ పట్టిస్తూ ముగ్గురిలో ఒకరిని మాత్రమే అరెస్టు చేయడమైందని ఆందోళన చేపట్టారు.
======