సిరాన్యూస్, నేరడిగొండ
విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన స్థానిక కేజీబీవీ పాఠశాలకు చెందిన విద్యార్థులు సాప్ట్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించారు.ఈ సందర్బంగా విద్యార్థులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందించారు. విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన పాఠశాల సిబ్బందిని అభినందించారు.