ఆదిలాబాద్, సిరా న్యూస్
అంజనీపుత్ర రియల్ ఎస్టేట్స్ కంపెనీ అధ్వర్యంలో శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం గాంధీ పార్క్ దగ్గర అదిలాబాద్ లో క్రికెట్ మ్యాచ్ లు విలేజ్ 11 వర్సెస్ జైనధ్, విలేజ్ 11 కెప్టెన్ అరుణ్ జైనద్ టీమ్ కెప్టెన్ సాయి అంజనీపుత్ర రియల్ ఎస్టేట్స్ సీజీఎం లావణ్య మహేష్ చేతుల మీదుగా టాస్ వేశారు. అనoతరం విలేజ్ 11 టీమ్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. జైనాధ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుని మ్యాచ్ ప్రారంభించారు. ఇందులో అంజనీపుత్ర కంపెనీ సభ్యులు కంకటి కృష్ణ, జంగం మహేష్, మల్యాల కృష్ణకాంత్, కంపెల్లి శ్యామ్, మల్యాల సంప్రీత్, కేమా గంగయ్య, కంపెల్లి శ్యాం, సత్య పాల్గొన్నారు