సిరా న్యూస్,విశాఖపట్నం;
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. అయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం వైద్య పరీక్షలుచేస్తున్నారు. గురువారం బూర్జ మండలం కొల్లివలసలో..ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగొస్తుండగా తమ్మినేని అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ముందు శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అయన కువైద్యులు పలు వైద్య పరీక్షలు చేసారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని విశాఖకు తరలించారు.