అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నిర్వహణపై సమీక్ష
 సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం జరిగింది. గురువారం నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి,అసెంబ్లీ,ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *