అత్తా, భర్తపై దాడి చేయించిన భార్య

సిరా న్యూస్,హైదరాబాద్;
బేగంబజార్ పోలిస్ స్టేషన్ పరిధిలో కట్టేల మండీ సమీపంలో భర్త, అత్త పై భార్య బంధువులతో దాడి చేయించింది.ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తను చంపేస్తే ఆస్తి ,ఆమె ఇన్సూరెన్స్ సొమ్ము లు వేస్తాయని ప్లాన్ వేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా దుండగులు దాడి చేసారు. డైల్ 100కు ఫోన్ చేసిన స్పందించలేదని బాధితుల తరుపువారు చెబుతున్నారు. స్దానికులు చూస్తుండగానే.. కత్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి జరిగింది. దాడి ఘటన. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. తల్లి గంగా కొడుకులు రామేశ్వర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *