సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చేనుగోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య ఎన్కెపల్లి గేట్ సమీపంలోని ఓ వెంచర్లో బీర్ బాటిల్ తో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది. మృతుడు మన్నెగూడ కు చెందిన సంజీవ్ కుమార్ (38) గా గుర్తించారు. మృతదేహన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
===================