దక్షిణాది మీద స్పెషల్‌గా ఫోకస్

హైదరాబాద్, (సిరా న్యూస్); తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ దగ్గరపడంతో ప్రచార పర్వంలో పొలిటికల్ పార్టీలు స్పీడు పెంచాయి. అగ్రనేతలు…

గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయు కీర్తిని ఆర్జించి పెట్టిన జానపద వైతాళికుడు మిద్దె రాములు                  

(సిరా న్యూస్); -నేడు ఒగ్గు కథ పితామహుడు మిద్దె రాములు వర్ధంతి ఒగ్గు కథ అంటే మిద్దె రాములు.. మిద్దె రాములు…

బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఇద్దరు మహిళా కౌన్సిలర్లు

కోరుట్ల,(సిరా న్యూస్); కోరుట్ల పట్టణానికి చెందిన ఇద్దరు బీజేపీ పార్టీ మహిళా కౌన్సిలర్లు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.. ఈ మేరకు…

క్రీడలతోనే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు 67వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ రగ్బీ పోటీలలో ప్రతిభ రగ్బీ పోటీలలో గెలుపొందిన డి. అయేషా సిద్దిక,  బి.ప్రశాంత్ లకు మెడల్, సర్టిఫికేట్ ప్రధానం      ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభినందన సభ  

నందికొట్కూరు,(సిరా న్యూస్); పట్టణ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు చదువుతోపాటు క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్…

సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం పేదల జీవితాలకు భరోసా…. ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి..

నంద్యాల,(సిరా న్యూస్); సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవి రెడ్డి పేర్కొన్నారు.…

బీసీ కులగణన పేరిట భారీ మోసానికి తెరలేపిన వైసీపీ        టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

అమరావతి ,(సిరా న్యూస్); బీసీ కులగణన పేరిట వైసీపీ భారీ మోసానికి తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర…

అర్హులైన పేదింటి ఆడబిడ్డలకు అండగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా 446 జంటలకు రూ.3.72  కోట్లు లబ్ది జాయింట్  కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

కర్నూలు,(సిరా న్యూస్); వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా జిల్లాలో 446 జంటలకు   రూ.3.72  కోట్ల రూపాయలు లబ్ది…

హర్ దిల్ మే -సబ్ జగన్ కే సాత్ ‘ కరపత్రాలు  ఆవిష్కరణ

తిరుపతి,(సిరా న్యూస్); రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి   ఆదేశాల మేరకు  ఆంద్ర రాష్ట్ర వైసార్సీపీ వక్ప్ బోర్డ్ చైర్మన్ మరియు…

నీళ్ళుంటే  ఎలా. .?

శ్రీకాళహస్తి,(సిరా న్యూస్); సువర్ణముఖి నదిపై నిర్మించిన రామసేతు వంతెన సుందరీకరణ  పనులు ఇటీవల పూర్తయ్యాయి 100  సంవత్సరాల చరిత్ర  కల్గిన  ఈ…

సక్రమంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు :సీనియర్ డీ.ఈ.సి నీతిష్ వ్యాస్

జయశంకర్ భూపాలపల్లి,(సిరా న్యూస్); ఈ  నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సక్రమంగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీనియర్…