స్థానికులపై అవంతి చిందులు

సిరా న్యూస్,భీమిలి;
భీమిలి నియోజకవర్గం ప్రజలపై మాజీ మంత్రి అవంతి చిందులు వేసారు. పద్మనాభం మండలం తుని వలస గ్రామంలో డ్రైనేజ్ సమస్యపై మాజీ మంత్రిని గ్రామస్తులు నిలదీసారు. పొంతన లేని సమాధానాలతో ప్రజల్ని అవంతి భయపెడుతున్న వారు ఆరోపించారు. మహిళలని ఏక వచనంతో సంబోధిస్తూ తన అహంకారాన్ని చాటుకున్నడని మండిపడ్డారు. సీటు లేదు, గెలవను లేదు, అప్పుడే ఇంత అహంకారం ఏంటని నిలదీసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *