సిరా న్యూస్,హైదరాబాద్;
సామాజిక హక్కుల సాధనే ధ్యేయంగా విశాఖలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్ధులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్కేబీచ్ వద్ద చేపట్టిన అవగాహన కార్యక్రమంలో విద్యార్ధులు పాల్గోని పౌరుల సామాజిక హక్కులు వాటి సాదన కోసం ప్రజల్లో చైతన్యం నింపేలా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి టిడిపి నేతభరత్ పాల్గోన్నారు.విద్యార్ధులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.