సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఎస్సీ కాలనీలో మహిళపై గొడ్డలి దాడి జరిగింది. రంగప్ప చెరువుకు చెందిన వేమగిరి రాజేష్, రాజ్యలక్ష్మి అనే మహిళ పై శుక్రవారం ఉదయం గొడ్డలితో దాడి చేసినట్టు సమాచారం. ఆమెను ప్రధమ చికిత్స కోసం పిఠాపురం సామాన్య ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. తదుపరి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు భూ(త) తగాదాలు ఉన్నట్లు సమాచారం.