సిరా న్యూస్, లోకేశ్వరం:
ఘనంగా శోభాయాత్ర
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గొడిసెర గ్రామంలో అయోధ్య అక్షింతలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. సోమవారం ఈ మేరకు అయోధ్యం అక్షింతలు గ్రామానికి చేరుకోవడంతో, గ్రామంలో పండగా వాతావరణం ఏర్పాడింది. ఈ సందర్భంగా భాజాభంజత్రీలు, డోలు వాయిద్యాల నడుమ శోభాయాత్రను నిర్వహించగా, మహిళలు మంగళ హారతులతో ముందుకు సాగారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతీ ఇంటికి రామ మందిరం అక్షింతలు అందించడం జర్గుతుందన్నారు.