సిరా న్యూస్,నర్సాపురం;
ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలంటూ మాల మహానాడు చేపట్టిన బంద్ తో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో దుకాణాలు మూతపడ్డాయి హోటల్లు టిఫిన్ సెంటర్లు తెరుచుకోలేదు ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. స్కూల్ బస్సుల్ని మాల మహానాడు నాయకులు కథలనివ్వలేదు. రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిచ్చాయి . ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేసి వర్గీకరణను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు