Battula Ramesh: గంగారెడ్డిను క‌లిసి యువజన కాంగ్రెస్ నేతలు

సిరా న్యూస్, బోథ్‌
గంగారెడ్డిను క‌లిసి యువజన కాంగ్రెస్ నేతలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ కమిటీ నూత‌న చైర్మన్‌గా గంగారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్బంగా గురువారం చైర్మన్ గంగారెడ్డిని యువజన కాంగ్రెస్ నేతలు కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా బత్తుల రమేష్ మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి కష్ట పడిన కార్యకర్తకు పదవి రావడం చాలా సంతోషం అని బోథ్ నియోజకవర్గం ఇంచార్జి ఆడే గజేందర్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *