సిరా న్యూస్,సూర్యాపేట..;[
జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మోడీకి బీ.టింగా పని చేస్తున్నాడు. ఏనాడైనా బిజెపిలో గుంపగొత్తుగా విలీనం అయ్యేది తెలంగాణ కాంగ్రెస్ ,రేవంత్ రెడ్డి మాత్రమే. మా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ బీజేపీలు నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సోయి లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలని తప్పు పట్టేలా విమర్శలు చేస్తున్నారు.. మీము మొదటి నుంచి చెప్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేస్తున్నాయి. అసలు లిక్కర్ స్కామ్ అనేది ఒట్టి ఫాల్స్. అదంతా బిజెపి కుట్ర ..కేజ్రీవాల్ ని,, కేసీఆర్ ను అణగదొక్కాలని బిజెపి ఆడిన నాటకం లిక్కర్ స్కాం. నిన్న సుప్రీంకోర్టు జడ్జిలు ప్రశ్నలు అడుగుతుంటే ఈడీ, సిబిఐలు విలవిలలాడాయి.. నీళ్లు నమిలారు… సిబిఐ ,ఈడీలు పెట్టిన చెత్త కేసులలో లిక్కర్ స్కామ్ ఒకటని అన్నారు.