సిరా న్యూస్,హైదరాబాద్;
బెంగళూరులో మిస్సయిన అబ్బాయి హైదరాబాదులో ప్రత్యక్షం అయ్యాడు. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద రోదిస్తున్న బాబుని చూసిన మెట్రో సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు. అబ్బాయిని ఎవరైనా కిడ్నాప్ చేసి హైదరాబాద్ లో వదిలి పెట్టారా.. లేక అతనే వచ్చాడా అనే దానిపై నాంపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.