దొంగతనాలపై అప్రమత్తం

పోలీసుల ప్రచారం
 సిరా న్యూస్, నల్గోండ;
పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా ఇండ్లలో దొంగతనాలు ఎక్కువ కావడంతో.. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామాల్లో వెరైటీ ప్రచారం జరుగుతుంది. నల్గొండ జిల్లా పరిధిలోని తిప్పర్తి మండల కేంద్రంలో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఇండ్లలో ఉన్న నగదు, బంగారం భద్రపరుచుకోవాలని.. పని మీద బయటకు వెళ్లిన ఫంక్షన్ లో ఇతర అవసరాల కోసం ఇల్లు విడిచి ఒకటి రెండు రోజులు దూరం వెళ్లిన.. ఇంటి పక్క వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నట్లు.. గ్రామ పంచాయితీ ట్రాక్టర్కు మైకు పెట్టి ప్రచారం చేయం అందరిని ఆకట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *