భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య .

సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం వైపు నుంచి 16 పిల్లర్ దగ్గర ఈ సంఘటన జరిగింది. మృతుడు బ్లాక్ కలర్ పల్సర్ పై వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన చూసేందుకు వాహనదారులు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి పాల్వంచ కెటిపిఎస్ ఉద్యోగి గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *