సిరా న్యూస్,భద్రాచలం;
భద్రాద్రి రామాలయ సి ఆర్ ఓ కార్యాలయంపై అంతస్తులో ఉన్న బాత్రూంలో వ్యక్తి మృతదేహం లభ్యమయింది. మృతుడు ఖమ్మం పట్టణానికి చెందిన జాఫర్ గా గుర్తించారు. రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల్లో టైల్స్ వేసే పనికి జాఫర్ వచ్చాడు. పోలీసులు కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
================