కంచికచర్ల చేరుకున్న భువనేశ్వరి

దేనినేని చంద్రశేఖర్ కు నివాళులు అర్పించిన భువనేశ్వరి
సిరా న్యూస్,విజయవాడ;
నారా భువనేశ్వరి శుక్రవారం నాడు కంచికచర్ల లో టీడీపీ కార్యకర్త దేవినేని చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రశేఖర్ తల్లి సీతమ్మ, భార్య పల్లవి, కుమార్తెలు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. • భువనేశ్వరిని చూసి సీతమ్మ, కుటుంబసభ్యులు భావొద్వేగానికి గురై కంటతడిపెట్టారు.వారిని ధైర్యంగా ఉండాలని భువనేశ్వరి ఓదార్చారు. తరువాత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *