సిరా న్యూస్,హైదారాబాద్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హుస్నాబాద్ బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి , ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు.వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ చేరికల కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసి ఇంఛార్జి సెక్రటరీ రోహిత్ చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గోన్నారు
=================