బీజేపీ కార్యాలయం ముట్టడి

సిరా న్యూస్,హైదరాబాద్;
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యువగళం ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించారు. పాలమూరు యువగళం నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు. ముట్టడికి ప్రయత్నించిన నాయకులను,కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *