BJP Venkatesh: ఎమ్మెల్యేకు విన‌తి ప‌త్రం అంద‌జేసిన బీజేపీ నాయకులు వెంకటేష్

సిరాన్యూస్‌,బోథ్‌
ఎమ్మెల్యేకు విన‌తి ప‌త్రం అంద‌జేసిన బీజేపీ నాయకులు వెంకటేష్
*సాయి నగర్ సమస్యలను పరిష్కరిస్తా
ఎమ్మెల్యే జాదవ్ అనిల్

వార్త బోత్ మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు సాయి నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బిజెపి నాయకులు వెంకటేష్ మంగళవారం స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ కు విన్నవించారు. కాలనీలో మురికి కాలువలు, రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వర్షానికి రోడ్డు అన్ని బురద మాయంగా మారాయని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే కాలనీ సమస్యలు విచ్చేయులకు అవసరమైన చోట కల్వర్టులు, మురికి కాలువలు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *