సిరాన్యూస్, బోథ్
బోథ్లో భారీ వర్షం.. రైతుల హర్షం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట, కౌటా, సోనాల తదితర గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. గత మూడు రోజుల క్రితం నాటిన విత్తనాలు వర్షంతో మొల కెత్తే ఆస్కారం ఉందని రైతులు పేర్కొంటున్నారు. రైతులు కొన్నాళ్ల నుండి వర్షం లేక రైతులు ఒకింత ఒత్తిడికి లోనవుతున్న క్రమంలో ఇప్పుడు శుక్రవారం పడిన వర్షం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.