boath BJP: ఎంపీని స‌న్మానించిన బోథ్‌ బీజేపీ నాయ‌కులు

సిరాన్యూస్, బోథ్‌
ఎంపీని స‌న్మానించిన బోథ్‌ బీజేపీ నాయ‌కులు

ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా పార్టీ నుండి గెలుపొందిన జి నగేష్ ను గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల నాయకులు ఘ‌నంగా సన్మానించారు. నూతనంగా గెలుపొందిన ఆయనను ఆదిలాబాద్‌లోని స్వగృహంలో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో వెంకటేష్ వార్డు సభ్యులు గంగయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారుజ. కాగా బోథ్‌ మండలంలోని కౌటా (బి) గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గడ్డల రమణ తదితరులు సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *