సిరా న్యూస్,మేడ్చల్;
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల గ్రౌండ్ ను. హైదరాబాద్ వాటర్ వర్క్స్ వారు ట్యాంకర్ తో గ్రౌండును పార్కింగ్ గా చేసుకొని వారి వినియోగానికి వాడుకుంటున్నారని బాచుపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ పట్టించుకోని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ప్లే గ్రౌండ్ స్కూల్ వాళ్లకే ఇవ్వాలని కోరుచున్నారు వారి స్థలంలో అక్రమంగా వాడుకుంటున్నారని కౌన్సిలర్లు ఆగం పాండు, కాసాని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
=====