సిరాన్యూస్, ఓదెల
రైతు దీక్షలో మండల బీఆర్ఎస్ నాయకులు
పెద్దపల్లి లో 36 గంటల రైతు నిరసన దీక్షలో శనివారం ఓదెల మండల బీఆర్ఎస్ నాయకులు కూర్చున్నారు.ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రభుత్వ విప్ సుమన్, మాజీ శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ పుట్ట మధు, కొరుకంటి చందర్ లకు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఓదెల బి ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ , గుండేటి మధు,సతీష్,నిశాంత్,సురేష్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు