సిరాన్యూస్, బేల
ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సదల్పూర్ మహాదేవ్ బహిరందేవ్ లకు శనివారం బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేసి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం కుల మతాల అనుగుణంగా అన్ని వర్గాలకు అభివృద్ధి చెప్పుకొచ్చారు. తమ సంఘం ఎంపీ నీ గెలిపించడమే తమ లక్ష్యం గా పనిచేస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో రౌత్ మనోహర్, ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కళ్లెం ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, గంభీర్ ఠాక్రే, దేవన్న ఒలపవర్, వాడయ్ వివేక్, గోడం సునీల్ , ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.