ఉమ్మడి వరంగల్ లో బీఆర్ఎస్ ధర్నాలు

సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కాని రైతులతో బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. వర్దన్నపేట, రాయపర్తి, తొర్రూరు మండలాల్లో రైతు ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గోన్నారు. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. రుణమాఫీ కాని రైతులను కలుపుకొని నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి కారణాలు ఎర్రబెల్లి తెలుసుకున్నారు.
మహబూబాబాద్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, హనుమకొండ లో ధర్నాలో పాల్గొన్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధర్నాలలో పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *