సిరా న్యూస్, గుంటూరు;
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య జరిగింది.
వివాహేతర సంబంధం నేపథ్యంలో నాయక్ అనే కరెంటు లైన్ మెన్ ను ఏల్పూరి అర్జున్ రావు నరికి చంపాడు. అర్జున్ రావు భార్యతో నాయక్ వివాహేతర సంబంధం కలిగి ఉండడానికి గమనించి గొడ్డలితో నరికి చంపాడు. ఘటనలో శ్యామ్ సుందర్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు.