సిరా న్యూస్, ఓదెల
ప్రారంభోత్సవానికి సిద్ధంగా భవనాలు
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామాలలో ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే సరైన వేదిక లేదు.మండలంలోని మహిళా సంఘాల అవస్థలు చూసి తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారి మహిళా సమైక్య భవనాలు 8 లక్షల23 వేల వ్యయంతో మండలంలోని నాంసానిపాల్లి. గుండ్లపల్లి కనగర్తి జీలకుంట పొత్కపల్లి .గూడెం గ్రామాలలో మహిళా సమైక్య భవనాలు ఏర్పాటు చేసింది. ఈ భవనాలు ప్రారంభానికి సిద్దం ఉన్నాయి.