రద్దయిన ఏయిర్ ఇండియా విమానం

అయ్యప్పలకు తప్పని తిప్పలు

సిరా న్యూస్,హైదరాబాద్;
శబరిమల కి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తిప్పలు తిప్పలేదు. సాంకేతిక కారణాలతో వారు వెళ్లాల్సిన ఫ్లైట్ ను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు శబరివెళ్లేందుకు ఫ్లైట్ ఏర్పాటు చేసామని సంస్థ ప్రకటించింది. సాంకేతిక కారణాలకు సాకుతో రద్దు చేయడంతోఅయ్యప్పలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత ఫ్లైట్ నిర్వహకులు పొంతనలేనిసమాధానం చెప్పడం ఎయిర్పోర్టో లోనే వేచి చూసారు.ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇరుముడి కి ఆలస్యం అవుతుందని వారు అంటున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కు చెందిన 60 మందికి పైగా అయ్యప్పలు ఎయిర్ ఇండియాఫ్లైట్లో శబరికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *