సిరా న్యూస్,నర్సీపట్నం;
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నర్సీప ట్నం సీబీఎం కాంపౌండ్ వద్ద మామిడి పండ్లు విక్రయించుకునే వ్యాపారిపై కారు దూసుకుపోయింది. దీంతో ఆ వ్యాపారి కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసు కున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టా రు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
===========