పశువులను కత్తితో కోసిన అగంతకులు

 సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ కారఖానా పిఎస్ పరిధిలోని కాకా గూడలో వీరాంజనేయ స్వామి ఆలయంలో ని గోశాలలో నాలుగు గోమాతలను గుర్తుతెలియని అగంతకులు చాలా ఘోరంగా కత్తిపోటుతో అడ్డంగా కోశారు.విషయం తెలుసుకున్న . స్థానికులు అక్కడ కు చేరుకొని ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. స్థానికుల అందోళనతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత గా మారింది.
==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *