నంద్యాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు..

సిరా న్యూస్;నంద్యాల;

ఈరోజు నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో రాష్ట్రంలోనూ మరియు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి విజయదుంబిధిని మోగించిన సందర్భంగా మరియు మూడోసారి శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన సందర్భంలో బిజెపిపార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంచి,సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కసిటి కృష్ణమూర్తి, స్వామి రెడ్డి బాలముని, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు స్వాతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, అరుణ, ఉపేంద్ర రెడ్డి,లక్ష్మీరెడ్డి ఇనుగురు రమేష్ బాబు,గాండ్ల ఈశ్వర్, సాయి, నాగమద్దిలేటి, మోహన్ రెడ్డి,రామ్ సుబ్బారెడ్డి, గురుబ్రహ్మం, చల్ల మధు,,భరత్ షణ్ముఖ, శివయ్య, లక్ష్మీనరసింహ, శ్రీనాథ్,సుబ్బారావు, మల్లేశ్వర్ గౌడ్ నాగేంద్రబాబు, ప్రశాంత్,కేదార్నాథ్ సాయి మనోజ్,సుభాష్, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *