సిరా న్యూస్,గుంటూరు;
టిడిపి జనసేన జాబితా ప్రకటన తర్వాత వైసిపి లో మార్పుల పర్వం కొసాగుతోంది. అనూహ్యంగా అంబటి మురళి పేరును పొన్నూరులో తెరపైకి తెచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకి పార్లమెంటు అభ్యర్థి గా ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. .