ఆదిలాబాద్, సిరా న్యూస్
ఈ నెల 19-02-2024 సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని రాంలీలా మైదానం లో జరిగే 394 వ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కంది శ్రీనివాస రెడ్డి కోరారు. మరాఠా తిర్లే కుంబి సమాజ్ సభ్యులు వస్తారన్నారు. హిందు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని జయంతిని జయప్రదం చేయాలని పేర్కొన్నారు