ఏలూరు ఎలక్షన్ కంట్రోల్ రూమును పరిశీలించిన ఎన్నికల ప్రధాన అధికారి

 సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సందర్శించారు. తరువాత ఏలూరు సి.ఆర్.ఆర్.ఇంజనీరింగ్ కాలేజీ లో ఏర్పాటుచేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్,ఎస్పీ మేరీ ప్రశాంతి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ..
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *