chigurumamidi: చిగురుమామిడిలో బీజేపీ నాయ‌కుల సంబరాలు

సిరాన్యూస్‌,చిగురుమామిడి
చిగురుమామిడిలో బీజేపీ నాయ‌కుల సంబరాలు

కరీంనగర్ ఎంపీగా సంజయ్ కుమార్ అధిక మెజారిటీతో గెలవడం పట్ల బుధ‌వారం చిగురుమామిడి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ కరీంనగర్ అభ్యర్థి రాజేందర్ రావు మీద అధిక మెజారిటీతో గెలవడం సంతోషదాయకమన్నారు.గెలుపు కోసం పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు బొమ్మగాణి సతీష్, బి జె వై ఏం నియోజకవర్గ కన్వీనర్ జేరిపోతూల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, పడాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు ముంజ చంద్రయ్య, బీజేపీ నాయకులు పోలోజు సంతోష్, మాజీ మండల అధ్యక్షులు అచ్చ రవీందర్ , పైడిపల్లి అంజయ్య, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు గర్దస్ సతీష్, నాయకులు బీమర లక్ష్మణ్, అధికార ప్రతినిధి గునుకుల మధుసూధన్ రెడ్డి, మండల కార్యదర్శి కంటే శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ లు భూదర్ధి మహేందర్, జంగా శ్రీనివాస్ రెడ్డి, బూత్ అధ్యక్షులు నిమ్మ రమాకాంత్ రెడ్డి, శ్యామకూర చేంద్ర శేఖర్, కోహేడ శేఖర్, పిరాల రవీందర్, గండ్రోత్ రామన్న, పింగీళి రామన్న, నడిగొట్టు కిరణ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *