సిరాన్యూస్, ఓదెల
ఎల్ఓసీ చెక్కును అందించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పటల్లో చేరారు. ఈసందర్బంగా సుధాకర్ రెడ్డికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా రెండు లక్షల 30 వేల ఎల్ఓసి చెక్కును శనివారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్వయంగా నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు.