సిరా న్యూస్,ప్రోద్దుటూరు;
ప్రోద్దుటూరులో యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. సురేష్ (సైమోన్)..సందీప్ లపై మణి అనే వ్యక్తి కత్తితో దాడి జరిపాడు. ఈశ్వర్ రెడ్డి నగర్ కు చెందిన సురేష్.. సందీప్ లపై మణి కత్తితో దాడి చేసాడు. అక్రమ సంబంధమే కారణం స్థానికులు అంటున్నారు. బాధితులిద్దరూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
=================