సిరా న్యూస్,కుప్పం;
కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో భాగంగా ప్రజల నుండి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను విన్నారు. ప్రజల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు.
====================