సిరా న్యూస్,అమరావతి;
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి సోమవారం ఉదయం కలిసారు. రాజ్యసభ అభ్యర్ధులకు సీఎం బీ–ఫారం అందజేసారు. అభ్యర్దులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.