CM Revanth Reddy Sabha: సీఎం సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు…

సిరా న్యూస్, జైనథ్:

సీఎం సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు…

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఈ మేరకు గ్రామాల వారిగా ప్రత్యేక వాహనాల్లో ఇంద్రవెల్లి సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జై కాంగ్రెస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *