సిరా న్యూస్,పరిగి;
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ .నిన్న జరిగిన విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయం పై ఆరా తీశారు. కస్తూర్బా పాఠశాలలో ఆరోగ్యం విషయం విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తనిఖీ చేసి విద్యార్థుల ఆరోగ్య విషయం వైద్యులను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్.
=====