ఎత్తిపోతల పథకం ప్రారంభం

పథకం ప్రారంభించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి

సిరా న్యూస్,బద్వేలు;

బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం తెల్లపాడు పంచాయితీ నందు గురువారం ఎత్తిపోతల పథకం ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు ఈ పథకంతో మేడికుంట చెరువు తడువు వాగు చెరువు లకు నీరు నింపడంతో మండలంలోని రామాపురం తంబళ్లపల్లి రెడ్డిపల్లివినాష్ రెడ్డి నాయకులు సుదర్శన్, జడ్పిటిసి గురివి రెడ్డి,రామకృష్ణ రెడ్డి, నారాయణ ,రాజశేఖర్ రెడ్డి ఎంపీటీసీ ఈశ్వరమ్మ ,సర్పంచ్ లేసమ్మ ల ఆధ్వర్యం లో ఎత్తిపోతల పథకం” “తెలుగుగంగ కాలువ నుండి మేలకుంట చెరువు మరియు తడుగువాగు చెరువుకు” లకు 18 కోట్ల 32 లక్షల రూపాయలతో పూర్తి చేసిన #లిఫ్ట్ ఇరిగేషన్ ను కడప పార్లమెంట్ సభ్యులు వై యస్ అవినాష్ రెడ్డి గారు, కడప నగర మేయర్ & వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షులు – కడప & రాజంపేట పార్లమెంట్ ల రీజినల్ కో ఆర్డినేటర్ సురేష్ బాబు , బద్వేల్ శాసన సభ్యురాలు డా సుధా బద్వేల్ నియోజకవర్గ యువ నాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి బద్వేల్ నియోజక అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి , ఉద్యాన శాఖ సలహాదారులు ప్రసాద్ రెడ్డి, కూడా ఛైర్మెన్ గురు మోహన్, ఫుడ్ కమిషన్ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి, కడప నాయకులు ఎల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దుగ్గి రెడ్డి,గురివి రెడ్డి, ప్రణీత్ రెడ్డి, కడప జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు వెంకట రామయ్య మండల నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *