ఓటర్ జాబితా పై పిర్యాదు

ప్రోద్దుటూరు ఈఆర్వో సస్పెండ్
 సిరా న్యూస్,కడప;
ఓటర్ జాబితా అక్రమాలపై ఈసీ సీరియస్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొద్దుటూర్ ఈఆర్వో గా పనిచేస్తున్న భూసేకరణ స్పెషన్ కలెక్టర్ రామ్మోహన్ రావు సస్పెన్షన్ కు గురయ్యారు.
35 పోలింగ్ కేంద్రాల్లో 1621 మృతుల ఓట్లు, 232 శాశ్వతంగా వలస వెళ్లిన ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా పిర్యాదు ప్రొద్దుటూర్ టీడీపీ ఇన్ చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేస్ కుమార్ మీనా విచారణ చేపట్టి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *